శ్రీశైలం టిడిపి అభ్యర్థిగా బుడ్డా నామినేషన్ దాఖలు

84చూసినవారు
శ్రీశైలం నియోజకవర్గం టిడిపి అభ్యర్థిగా బుడ్డా రాజశేఖర్ రెడ్డి గురువారం తన నామినేషన్ ను నియోజకవర్గం రిటర్నింగ్ ఆఫీసర్ సుధారాణికి సమర్పించారు. ఈయన వెంట ఆయన కుమార్తె బుడ్డా మేఘన, మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, వెలుగోడు మాజీ ఎంపీపీ అన్నారపు సీతమ్మ, ఆత్మకూరు మేజర్ పంచాయతీ మాజీ సర్పంచ్ కంచర్ల గోవింద్ రెడ్డి ఉన్నారు.

సంబంధిత పోస్ట్