పీఎం కిసాన్ నగదుపై కేంద్రం గుడ్‌న్యూస్

141584చూసినవారు
పీఎం కిసాన్ నగదుపై కేంద్రం గుడ్‌న్యూస్
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. 17వ విడత కిసాన్ సమ్మాన్ నిధి ఆర్థిక సాయం నిధుల జమపై క్లారిటీ ఇచ్చింది. జూన్ 4 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే, ఆ వారంలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పీఎం కిసాన్‌లో భాగంగా రైతులకు రూ.6 వేల చొప్పున మూడు విడతలుగా రూ.2 వేల చొప్పున నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్