భక్తిశ్రద్ధలతో వినాయక నిమజ్జనం

81చూసినవారు
భక్తిశ్రద్ధలతో వినాయక నిమజ్జనం
సున్నిపెంట గ్రామ పరిధిలో కొలువైన గణనాథుల నిమజ్జన ఉత్సవ కార్యక్రమం బుధవారం వైభవంగా ప్రారంభమైంది. శ్రీశైలం సున్నిపెంటలోని వినాయక విగ్రహాలను కమిటీ సభ్యులు నిమజ్జనానికి అత్యంత భక్తి శ్రద్ధలతో తీసుకెళుతున్నారు. నిమజ్జనం ఉత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన వాయిద్యాలు, డప్పు కళా ప్రదర్శనలు స్థానికులను ఆకట్టుకున్నాయి. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్