2023 వన్డే ప్రపంచ కప్ వల్ల భారత్ కు రూ.11,637 కోట్ల ఆదాయం: ఐసీసీ

67చూసినవారు
2023 వన్డే ప్రపంచ కప్ వల్ల భారత్ కు రూ.11,637 కోట్ల ఆదాయం: ఐసీసీ
2023 వన్డే వరల్డ్​కప్​న​కు ఆతిథ్యం ఇవ్వడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు భారీ ఆదాయం చేకూరింది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీ వల్ల భారత్​కు రూ. 11,637 కోట్ల ఆదాయం సమకూరిందని ఐసీసీ తాజాగా వెల్లడించింది. మ్యాచ్ లకు ఆతిథ్యం ఇచ్చిన నగరాల్లో టూరిజం, వసతి, ప్రయాణం, రవాణా, ఆహారం, పానీయాల అమ్మకం ద్వారా సుమారు రూ.7,232 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపింది. అలాగే ప్రత్యక్షంగా సుమారు 48,000 కంటే ఎక్కువ మంది పార్ట్ టైమ్, ఫుల్ టైమ్ ఉద్యోగ అవకాశాలు పొందారని ఐసీసీ తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్