ఎన్నికల సమరశంఖం పూరించిన నారా లోకేశ్

75చూసినవారు
ఎన్నికల సమరశంఖం పూరించిన నారా లోకేశ్
టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ నేడు ఎన్నికల సమరశంఖం పూరించారు. యువగళం పాదయాత్ర సాగని చోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహించేలా.. శంఖారావాన్ని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ఆయన లాంఛనంగా ప్రారంభించారు. రోజుకు 3 నియోజకవర్గాల చొప్పున 11 రోజుల పాటు తొలిదశలో 31 నియోజకవర్గాల్లో పర్యటన సాగనుంది.

సంబంధిత పోస్ట్