గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో ధూళిపాళ్ల తుపాను ప్రభావిత ప్రాంతాల్లో
టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'జగన్ నాలుగేళ్ల పాలనలో సాగును నిర్లక్ష్యం చేశారు.రైతులకు భరోసా కల్పించడంలో విఫలమయ్యారు. తుపాను హెచ్చరికలున్నా అప్రమత్తం చేయడంలో ఫెయిల్ అయ్యారు. పంట చేతికి వచ్చే సమయంలో రైతులు నష్టపోయారు' అని అన్నారు.