రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ల బాలుడు మృతి

77చూసినవారు
రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ల బాలుడు మృతి
కందుకూరు శివారు ప్రాంతంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం ముప్పాళ్ళ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు నెల్లూరు జిల్లా ఏఎస్ పేట దర్గాకు ఆటోలో వస్తున్నారు. మార్గమధ్యలో కందుకూరు శివారు ప్రాంతం లోని పామూరు రోడ్డు వద్ద పొగాకులోడుతో ఎదురుగా వస్తున్న టాక్టర్ ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

సంబంధిత పోస్ట్