మైనర్ బాలికను పరామర్శించిన సిడిపిఓ,సిబ్బంది

56చూసినవారు
మైనర్ బాలికను పరామర్శించిన సిడిపిఓ,సిబ్బంది
ఉలవపాడు మండలంలోని మన్నేటికోట గ్రామం శంకర్ నగర్ ఎస్టీ కాలనీలో మైనర్ బాలికపై ఒక కామాంధుడు అత్యాచారానికి పాల్పడిన సంఘటన తెలిసింది. కందుకూరు సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం సిడిపిఓ మరియు సూపర్వైజర్స్ సిబ్బంది బాధితురాలు నివాసానికి వెళ్లి బాలికను మరియు వారి తల్లిదండ్రులను పరామర్శించారు. ఈ సందర్భంగా సీడీపీఓ మాట్లాడుతూ. బాధితురాలికి ప్రభుత్వం నుండి అందవలసిన ఆర్థిక సహాయం అందిస్తామని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్