వినాయకుడిని దర్శించుకున్న కందుకూరి ఎమ్మెల్యే నాగేశ్వరరావు

60చూసినవారు
వినాయకుడిని దర్శించుకున్న కందుకూరి ఎమ్మెల్యే నాగేశ్వరరావు
నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని 24 వార్డు వెంకటేశ్వర నగర్ లో ఏర్పాటు చేసిన వినాయకుడిని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శనివారం దర్శించుకున్నారు. వెంకటేశ్వర నగర్ వాసుల పిలుపుమేరకు ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే స్వయంగా భక్తులకు భోజనం వడ్డించారు. విఘ్నేశ్వరుడు ఆశీస్సులతో కందుకూరి ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలని ఎమ్మెల్యే అన్నారు.

సంబంధిత పోస్ట్