నారా లోకేష్ కు రూ. 2 లక్షల చెక్కు అందజేత

76చూసినవారు
నారా లోకేష్ కు రూ. 2 లక్షల చెక్కు అందజేత
విజయవాడ వరద బాధితులు సహాయార్థం కందుకూరులోని ఫర్టిలైజర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు రూ. 2 లక్షల నగదును విరాళంగా అందజేశారు. విజయవాడలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు కందుకూరి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు చేతుల మీదుగా గురువారం చెక్కును అందజేశారు. కష్టకాలంలో అండగా నిలిచిన ఫర్టిలైజర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్