దగదర్తిలో కావ్య కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారం

71చూసినవారు
రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కావ్య కృష్ణారెడ్డి తన ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం దగదర్తి మండలంలోని ఉలవపాళ్ళ పంచాయితీలో ఎన్నికల ప్రచారం చేశారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు బీద రవిచంద్ర, మాలేపాటి సుబ్బానాయుడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్