జైలు నుంచే కేజ్రీవాల్ పాలన

65చూసినవారు
జైలు నుంచే కేజ్రీవాల్ పాలన
తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రతి వారం ఇద్దరు మంత్రులతో సమావేశమై వారి శాఖల పనుల పురోగతిని సమీక్షిస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తెలిపింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ‘సందీప్ పాఠక్’ రాబోయే రోజుల్లో వివిధ శాఖల పనితీరును సమీక్షించేందుకు సీఎం కార్యాచరణ ప్రణాళికను వెల్లడించారు.

సంబంధిత పోస్ట్