తెలుగుదేశం పార్టీలోకి చేరికలు

1543చూసినవారు
తెలుగుదేశం పార్టీలోకి చేరికలు
కావలి పట్టణంలోని 16వ వార్డు నుండి పలువురు ఆదివారం ఉదయం తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి కావలి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తగు ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ విజయం కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్