బోగోలులో ర్యాలీ చేసిన టిడిపి నేతలు

549చూసినవారు
బోగోలులో మంగళవారం ఉదయం తెలుగుదేశం పార్టీ నేతలు ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కావలి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా పలువురు టిడిపి నేతలు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్