24వ తేదీ కావలి కి రానున్న మంద కృష్ణ మాదిగ

66చూసినవారు
24వ తేదీ కావలి కి రానున్న మంద కృష్ణ మాదిగ
ఈ నెల 24 వ తేదీ ఉదయం 9 గంటలకి మంద కృష్ణ మాదిగ కావలికి వస్తున్నారు. కావలిలో మన్నెం గోపాల కృష్ణారెడ్డి కళ్యాణమండపం నందు ఎన్డిఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా పార్లమెంట్ స్థాయి సమాజం జరగనుంది. ఈ సమావేశానికి కావలి ఇండియా అభ్యర్థి కా విష్ణ రెడ్డి హాజరుకానున్నారు. ఈ మేరకు కావలి నియోజకవర్గ ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు ఐమూరి మహేష్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మాదిగలందరూ ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్