కావలిలో వైసీపీ నేతల ఎన్నికల ప్రచారం

55చూసినవారు
కావలిలో వైసీపీ నేతల ఎన్నికల ప్రచారం
కావలి పట్టణంలోని ఎనిమిదో వార్డులో ఆదివారం రాత్రి వైసీపీ నేతలు ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన సంక్షేమ అభివృద్ధి గురించి స్థానిక ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో కావలి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్