కోవూరు ఎమ్మెల్యే పై ఫైరైన చంద్రబాబు

85చూసినవారు
కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి పై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. శనివారం రాత్రి బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో ఆయన మాట్లాడారు. కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కమిషన్ల కుమార్ రెడ్డి గా మారారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. బెట్టింగుల్లో కూడా ఎమ్మెల్యే హస్తం ఉందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్