బుచ్చిలో వ్యాపారుల మధ్య వాగ్వివాదం ఆపై దాడి

54చూసినవారు
బుచ్చి మార్కెట్ లో గురువారం వ్యాపారుల మద్య వాగ్వివాదం చోటుచేసుకుంది. కొడిగుడ్లు, టెంకాయలు అమ్ముకునే దొరసానమ్మ పై పక్క పచారి షాపు వ్యక్తి శీనయ్య పాత గొడవలు కారణంగా దుర్బాషలాడటంతో ఇరువురి మద్య వాగ్వివాదం జరిగింది. దింతో శీనయ్య బార్య, కూతురు దొరసానమ్మ పై దాడికి పాల్పడ్డారు. స్వల్ప గాయాలు కావడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకొని, అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్