కోవూరులో ఎమ్మెల్యే ప్రసన్న ఎన్నికల ప్రచారం

63చూసినవారు
కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఆదివారం కోవూరు పట్టణంలో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చంపడానికి చూస్తున్నారని ఇందుకు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని ఆయన ఆరోపించారు. ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీ మరోసారి విజయం సాధిస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్