విడవలూరులో ప్రశాంతి రెడ్డి కుమార్తె ఎన్నికల ప్రచారం

77చూసినవారు
విడవలూరులో ప్రశాంతి రెడ్డి కుమార్తె ఎన్నికల ప్రచారం
విడవలూరు మండలంలోని ఊటుకూరు గ్రామంలో ఆదివారం ఉదయం కోవూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కుమార్తె నీలిమా రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను స్థానిక ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్