ఇందుకూరుపేట మండలంలోని రాముడుపాలెంలో శుక్రవారం వైసీపీ నేతలు ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇంటింటికి తిరుగుతూ వైసిపి ప్రభుత్వంలో పొందిన సంక్షేమ పథక వివరాలను ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ప్రసన్నకుమార్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.