శరన్నవరాత్రి వేడుకల్లో పాల్గొన్న కోవూరు మాజీ ఎమ్మెల్యే

55చూసినవారు
శరన్నవరాత్రి వేడుకల్లో పాల్గొన్న కోవూరు మాజీ ఎమ్మెల్యే
కోవూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు. కోవూరు లోని శ్రీ నాగార్పమ్మ దేవస్థానంలో జరుగుతున్న నవరాత్రి వేడుకల్లో నల్లపురెడ్డి మంగళవారం పాల్గొన్నారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, సారే సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు అమ్మవారి నైవేద్యాలు ఆయనకు అందజేశారు.

సంబంధిత పోస్ట్