బంగారమ్మ ఆలయానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

69చూసినవారు
బంగారమ్మ ఆలయానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో పల్లెలు ప్రగతి బాట పట్టనున్నాయని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. పల్లె పండుగలో భాగంగా పడమరపాలెం మత్స్యకార కాలనీలో నిర్మిస్తున్న బంగారమ్మ ఆలయానికి ఆమె గురువారం భూమి పూజ చేశారు. అనంతరం మైపాడు గ్రామంలో రూ. 10 లక్షల వ్యయంతో సిసి రోడ్లు, డ్రైన్ల నిర్మాణం చేపట్టగా శంకుస్థాపన చేశారు.

సంబంధిత పోస్ట్