సీఎం చంద్రబాబు నాయుడు ను కలిసిన పోలంరెడ్డి

82చూసినవారు
సీఎం చంద్రబాబు నాయుడు ను కలిసిన పోలంరెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును శుక్రవారం సాయంత్రం ఉమ్మడి గుంటూరు జిల్లా సీఎం క్యాంపు కార్యాలయంలో కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, టిడిపి జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం చంద్రబాబు నాయుడు కు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలియజేశారు. ప్రస్తుత రాజకీయ అంశాలు, తదితర విషయాలపై ఇరువురు చర్చించుకున్నారు.

సంబంధిత పోస్ట్