పడుగుపాడులో జోరు అందుకున్న టిడిపి ప్రచారం...!

67చూసినవారు
పడుగుపాడులో జోరు అందుకున్న టిడిపి ప్రచారం...!
కోవూరు మండలంలోని పెద్ద పడుగుపాడులోని 100వ బూతు హరిజనవాడ ప్రాంతాల్లో మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా 100 బూత్ ఇన్చార్జులు మైలారి జార్జి ఆధ్వర్యంలో కోవూరు ఎన్ డి ఏ ఉమ్మడి అభ్యర్థిగా శ్రీ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిని మరియు నెల్లూరు జిల్లా ఎంపీగా శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని సైకిల్ గుర్తుపై మీ పవిత్రమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రచారం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్