కోవూరు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపిన విద్యార్థులు

78చూసినవారు
కోవూరు పట్టణంలోని బాలికోన్నత పాఠశాల విద్యార్థినిలు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మేరకు శుక్రవారం ఒక వీడియో విడుదల చేశారు. ఇటీవల ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి స్కూల్లో ఓ కార్యక్రమానికి విచ్చేశారు. అప్పుడు విద్యార్థినిలు హాస్టల్లో కరెంటు పోయినప్పుడు చదవలేక పోతున్నామని వాళ్లు సమస్యలు ఎమ్మెల్యేకి విన్నవించుకున్నారు. స్పందించిన ఎమ్మెల్యే కొత్త ఇన్వర్టర్ ను ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్