కోవూరులో కార్మికులు ర్యాలీ

74చూసినవారు
కోవూరు పట్టణంలో బుధవారం రైల్వే వ్యాగన్ లోడింగ్ అన్లోడింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం మేడే సందర్భంగా ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సిపిఐ జిల్లా అధ్యక్షులు మూలం రమేష్, వేణు, ప్రసాద్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కార్మికులు అంతా ఏకమై తమకు రావాల్సిన హక్కులను సాధించుకుంటామన్నారు. జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్