బీజేపీలో చేరిన వైసీపీ కార్యకర్తలు

549చూసినవారు
బీజేపీలో చేరిన వైసీపీ కార్యకర్తలు
ఇందుకూరుపేట, వైయస్సార్సీపి యువజన విభాగ నాయకులు కైలాసం శ్రీనివాసులు రెడ్డి మరియు వారి సతీమణి కైలాసం లావణ్య ఇందుకూరుపేట మండల పరిషత్ ఉపాధ్యక్షులు గురువారం నెల్లూరు జిల్లా భారతీయ జనతా కార్యాలయంలో 500 మంది కార్యకర్తలతో బిజేపి పార్టీ లోకి చేరడం జరిగింది. బిజెపి జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి వారిని సాదరంగా ఆహ్వానించి బిజెపి కండువా కప్పి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్