పల్స్ పోలియో కార్యక్రమంలో జడ్పిటిసి

588చూసినవారు
పల్స్ పోలియో కార్యక్రమంలో జడ్పిటిసి
కోవూరు మండలంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఉదయం పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. పట్టణంలోని పోలియో కేంద్రాన్ని జడ్పిటిసి కవరగిరి శ్రీలత సందర్శించారు. స్వయంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షులు శివుని నారసింహారెడ్డి, ఎంపీడీవో రామాంజనేయులు, ఎం పి హెచ్ ఎ శ్రీనివాసులు రెడ్డి, స్థానిక వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్