రాష్ట్రంలో బీజేపీ బలపడితే ముప్పు

71చూసినవారు
ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ విస్తరిస్తే ముప్పు ఏర్పడుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని అపోలో సెంటర్లో ఆదివారం సాయంత్రం జక్కా వెంకయ్య స్మారక భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. టిడిపి, జనసేన ముసుగులో బిజెపి రాష్ట్రంలో బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుందన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్