మంత్రి నారాయణతో భేటీ అయిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

50చూసినవారు
మంత్రి నారాయణతో భేటీ అయిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
మంత్రి నారాయణతో సోమవారం విజయవాడలో రూరల్ టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు రూరల్ లో విలీన గ్రామాల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి అవసరమైన నిధులు కేటాయించాలని కోరారు. విలీన గ్రామాల్లో 8 కార్పొరేషన్ డివిజన్లు ఉన్నాయని ఈ ప్రాంతాలలో మంచినీటి సమస్య, రహదారులు, బీసీ భవన్, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్