కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ ను వెంటనే ప్రారంభించాలి

75చూసినవారు
కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ ను వెంటనే ప్రారంభించాలి
కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ ను వెంటనే ప్రారంభించాలని నరుకూరు సిఐటియు మండల నాయకులు ఎంవి రాజా డిమాండ్ చేశారు. ఎంతోమందికి ఉపాధి కల్పించే కంటైనర్ టర్మినల్ ను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సోమవారం నరుకూరు సిఐటియు కార్యాలయంలో కంటైనర్ టర్మినల్ ను వెంటనే ప్రారంభించాలనే పోస్టర్లను విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్