సంగంలో నాగుపాము కలకలం

75చూసినవారు
సంగం గ్రామంలోని స్థానిక సాయి నగర్ ప్రాంతంలో శనివారం నివాసాల మధ్య నాగుపాము ఒక్కసారిగా కలకలం రేపింది. చిన్నారులు ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా పాము రావడంతో వారు భయాందోళనకు గురయ్యారు. పామును చూసి వారు పరుగులు తీశారు. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు పామును చంపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్