అక్రమంగా తరలిస్తున్న 7. 58 లక్షలు స్వాధీనం

1873చూసినవారు
అక్రమంగా తరలిస్తున్న 7. 58 లక్షలు స్వాధీనం
మనుబోలు వద్ద అక్రమంగా తరలిస్తున్న 7 లక్షల 58 వేల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు నెల్లూరు రూరల్ డిఎస్పి వీరాంజనేయ రెడ్డి తెలిపారు. మంగళవారం రాత్రి నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయంలో విలేకరులకు తెలిపారు. మనుబోలు మండలం లోని బద్దెవోలు క్రాస్ రోడ్ వద్ద అంతర్ జిల్లాల చెక్ పోస్ట్ ను ఏర్పాటు చేశారు. మంగళవారం రెండు గంటల సమయంలో ఎస్ఐ అజయ్ కుమార్ తనిఖీ చేస్తుండగా అక్రమంగా తరలిస్తున్న నగదు బయటపడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్