విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కాకాణి

1075చూసినవారు
విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కాకాణి
మనుబోలు మండలం, పిడూరు గ్రామంలో గురువారం ఉదయం మంత్రి కాకాణి పర్యటించారు. అనంతరం సీతారామ ఆలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. వేద మంత్రోచ్చారణల మధ్య విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా జరిగింది. గ్రామంలోని భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామి వారికి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో ఎంపిపి వజ్రమ్మ, సాయి మోహన్ రెడ్డి, భాస్కర్ గౌడ్ తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్