రేపు గ్రామీణ భారత్‌ బంద్‌

1125178చూసినవారు
రేపు గ్రామీణ భారత్‌ బంద్‌
తమ పంటలకు కనీస మద్దతు ధరకి చట్టబద్ధతతోపాటు పలు డిమాండ్ల సాధన కోసం దేశ రాజధాని ఢిల్లీని ముట్టడించిన రైతులు తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. దీంతో ఉద్యమం మూడో రోజుకు చేరుకుంది. ఈ క్రమంలోనే ఈ నెల 16న గ్రామీణ భారత్‌బంద్‌కు పిలుపునిచ్చినట్లు సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) ప్రకటించింది. తమ సమస్యలను ప్రజలకు వివరించి, కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టాలని తెలిపింది. ఈ బంద్‌కు పలు కేంద్ర కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి.

సంబంధిత పోస్ట్