మేమంతా సిద్ధం సభకు భారీ ఏర్పాట్లు

3297చూసినవారు
నాయుడుపేట సమీపంలోని జాతీయ రహదారి పక్కన ఈ నెల 4న మధ్యాహ్నం 4. 00 గంటలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించినున్న మేమంతా సిద్ధం సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో లక్ష మందికి పైగా పాల్గొనేందుకు తగిన వసతులను సమకూరు స్తున్నారు. ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, చెంగాళమ్మ ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి తదితర ముఖ్య నాయకులు బుధవారం ఏర్పాట్లు పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్