ఎంపీటీసీ దిష్టిబొమ్మను దహనం చేయడం దారుణమైన చర్య

68చూసినవారు
వింజమూరు మండలం టిడిపి కన్వీనర్ గొంగటి రఘునాథరెడ్డి కాటేపల్లి ఎంపీటీసీ పల్ల పురుషోత్తం నివాసంలో సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. వైసిపి నుంచి టీడీపీలోకి వచ్చిన ఎంపీటీసీ పురుషోత్తం దిష్టిబొమ్మను వైసిపి నాయకులు దహనం చేయడం దారుణం అన్నారు. వైసిపి ప్రభుత్వం పాలన నచ్చకే ఆయన టిడిపిలో చేరారని, ఇలా దిష్టిబొమ్మను దహనం చేయడం నిరంకుశ పాలనకు నిదర్శనం అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్