ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించుకోవడమే మాదిగల లక్ష్యం

78చూసినవారు
నెల్లూరు జిల్లా అల్లూరు మండలం బట్రకాగోలు గ్రామంలో ఎన్ డి ఏ అభ్యర్థి కావ్య కిష్ణ రెడ్డి ని అత్యధిక మెజార్టీటి తో గెలిపించాలిని కోరుతూ ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ అధ్యక్షుడు ఐమూరి మహేష్‌ మాదిగ ఆధ్వర్యంలో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాదిగలకు ఎన్డీఏ కూటమి పెద్దపీట వేసిందన్నారు. ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించుకోవడమే మాదిగల లక్ష్యమని పిలుపునిచ్చారు. మాదిగలందరూ ఎన్డీఏ తోనే ఉన్నామని వారు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్