మళ్లీ జగన్ ను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది

73చూసినవారు
మళ్లీ జగన్ ను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది
కొండాపురం మండలం ఇసుక దామెర్ల, వెలిగొండ గ్రామాల్లో వైసీపీ నాయకులు సోమవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు. గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుని రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని మేకపాటి అన్నారు. లేకపోతే ఈ రాష్ట్రం రాక్షసుల చేతిలోకి వెళ్తుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్