వెంకటగిరిలో టీడీపీ సునామీ సృష్టిస్తుంది: కురుగొండ్ల

85చూసినవారు
వెంకటగిరిలో టీడీపీ సునామీ సృష్టిస్తుంది: కురుగొండ్ల
సార్వత్రిక ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గంలో టీడీపీ సునామీ సృష్టిస్తుందని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ అన్నారు. బుధవారం పారవోలు, చింతగుంటల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నుంచి నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరుతున్నారన్నారు. నేదురుమల్లి గెలవడని తెలుసుకున్న తర్వాతే వైసీపీ శ్రేణులంతా ఆ పార్టీని వీడి టీడీపీలో చేరేందుకు సిద్ధపడుతున్నారన్నారు.

సంబంధిత పోస్ట్