వైసీపీ,
టీడీపీ అభ్యర్థుల మార్పులతో విజయవాడలో రాజకీయ కాక రాజుకుంది. విజయవాడ సెంట్రల్ ఇన్ఛార్జ్గా పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లిని ప్రకటించడంతో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వర్గం గుర్రుగా ఉందని సమాచారం.
టీడీపీ ఎంపీ టికెట్ కేశినేని నానికి ఇవ్వట్లేదని అధిష్టానం నిర్ణయించడంతో టీడీపీకి రాజీనామా చేస్తానని కేశినేని నాని ప్రకటించడంతో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది.