ఏపీ అసెంబ్లీ
ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో పార్టీలు తమ భవితవ్యంపై దృష్టి పెట్టాయి. సీఎం
జగన్ సొంత జిల్లా కడపలో పొలిటికల్ హీట్ పెరుగుతుంది.
జనసేన కడపలో బోణి కొట్టాలని ప్రయత్నాలు చేస్తోంది.
వైసీపీ,
టీడీపీ నేతలు వ్యూహాలు రచిస్తూ ఎన్నికల బిజీలో ఉన్నారు. షర్మిల ప్రభావం జిల్లాపై ఏ మేరకు ఉంటుందన్న విశ్లేషణలు జరుగుతున్నట్లు సమాచారం.