వరద బాధితులకు నిత్యావసర వస్తువుల అందజేత

55చూసినవారు
జి. కొండూరు మండలంలోని 12, 918 వరద బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందించేందుకు చర్యలు చేపట్టామని, దాదాపుగా అన్ని గ్రామాల్లో యుద్ధప్రాతిపదికన పంపిణీ పూర్తి చేస్తున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు తెలిపారు. శనివారం గంగినేని గ్రామంలో ఆయన శనివారం వరద బాధితులకు నిత్యావసర వస్తువులతో కూడిన కిట్లను పంపిణీ చేశారు. ఈ గ్రామంలో 865 కుటుంబాలకు నిత్యావసర వస్తువుల కిట్లు మంజూరయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్