చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేసేందుకు కృషి

58చూసినవారు
చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేసేందుకు కృషి
మెట్టప్రాంత రైతుల చిరకాల స్వప్నమైన చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు.

గోదావరి జలాలను ఎత్తిపోసి ఏలూరు, పశ్చిమగోదావరి, ఉమ్మడి కృష్ణాజిల్లా మెట్టప్రాంతాలకు సాగు, తాగునీటిని అందించేందుకు ఉద్దేశించిన చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు మంగళవారం పరిశీలించారు.

సంబంధిత పోస్ట్