పులివాగు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే వసంత

85చూసినవారు
జి. కొండూరు మండలంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాదు విస్తృతంగా పర్యటించారు. పులివాగు పరివాహ ప్రాంతాల్లో శనివారం వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. సున్నంపాడు, మునగపాడు, చెరువు మాధవరం గ్రామాల్లో మండుటెండలో తిరిగారు. స్థానిక రైతులు, ప్రజలతో ఆయన మాట్లాడారు. వారి కష్టాలను స్వయంగా చూసి జరిగిన నష్టం గురించి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్