ఇబ్రహీంపట్నంలో తహసిల్దార్ తనిఖీలు

60చూసినవారు
ఇబ్రహీంపట్నం;యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా బెనిఫిట్ షోకు సంబంధించి టికెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఇబ్ర హీంపట్నంలోని స్వర్ణ, బాలాజీ థియేటర్లలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు గురువారం తని ఖీలు చేపట్టారు. ఐదు గంటలకు పైగా తనిఖీలు చేశారు. అర్ధరాత్రి షో కు అనుమతి ఉందని యాజమాన్యం చెప్పారని ఆకోణంలో రికార్డులు పరిశీలించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్