గంపలగూడెంలో వైభవంగా గణపతి కళ్యాణం

85చూసినవారు
గంపలగూడెం పడమట బజారులో గణపతి ఉత్సవాల్లో బుధవారం సాయంత్రం కల్యాణం అన్నదానం నిర్వహిస్తున్నారు. శ్రీధరాచార్యుల ఆధ్వర్యంలో రామన చార్యులు వేదమంత్రాలతో కళ్యాణం నిర్వహించారు. దోర్నాల రామకృష్ణ, కె. వెంకటేశ్వరరావు, కె. నాగరాజు, దివాకర్ వీరు సతీసమేతంగా పాల్గొని స్వామివారి కల్యాణంలో భాగస్వాములు అయ్యారు. అనంతరం అన్నదాన కార్యక్రమం లడ్డు పాట ఉంటుందని పడమటి బజార్ గణపతి కమిటీ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్