పదవ తరగతి మండల టాపర్ నవీన్ రెడ్డికి సన్మానం

65చూసినవారు
పదవ తరగతి మండల టాపర్ నవీన్ రెడ్డికి సన్మానం
గంపలగూడెం మండలం పెనుగొలను లో శుక్రవారం షిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం జరిగిన పదో తరగతి పరీక్షల్లో మండల స్థాయిలో 584 మార్కులు సాధించి ప్రథమ స్థానం వచ్చిన సత్యలపాడు గ్రామ విద్యార్థి వెన్నపూస నవీన్ రెడ్డి కు ఘనంగా సత్కరించారు. సాయిబాబా కమిటీ సభ్యులు నవీన్ రెడ్డికి ప్రోత్సాహక నగదు, జ్ఞాపిక అందజేసి శాలువ కప్పి సత్కరించారు. సప్తగిరి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ మహమ్మద్ గాలి షహీద్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్