వర్షాలకు ధ్వంసం అయిపోయిన కట్టలేరు బ్రిడ్జి

75చూసినవారు
వర్షాలకు ధ్వంసం అయిపోయిన కట్టలేరు బ్రిడ్జి
తిరువూరు నియోజవర్గం తిరువూరు మండలం టేకులపల్లి- గానుగపాడు మధ్య భారీ వర్షాలకు వరద నీటి ప్రవాహం కట్టలేరు బ్రిడ్జి వరద నీటి కోతకు గురైంది. మంగళవారం వరద నీటి ప్రవాహం తగ్గిన రాకపోకలకు మాత్రం తీవ్ర అంతరాయం కలుగుతుంది. అనేక గ్రామాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ కట్టలేరు బ్రిడ్జ్ వరద నీటికి ధ్వంసం అయిపోయిందని ప్రయాణికులు వాపోతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్